గర్భరక్ష కోసం

గర్భం దాల్చిన తరువాత రోజు పొట్ట మీద రెండు చేతులు వేసి కింది మంత్రం నిత్యం చదువుకోవడం వలన ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారు . తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.


ఈ మంత్రాలు చదువుకుంటూ pregnency confirm అయినప్పటి నుంచి ఈ స్తోత్రాలు చదువుకోవాలి .

నారాయణ కవచం
షష్ఠి స్తోత్రం
లలిత సహస్రనామం