అమ్మవారు వచినప్పుడు (స్పోటికం )


అమ్మవారు వచ్చిన వెంటనే అది పెరిగెంత వరుకు ఆగకుండా వెంటనే గోరింట ఆకు తిసుకువచ్చి రుబ్బి కలికి పట్టి లాగా వేయాలి .
పూస , గాంధార అనే నాడులు కంట్లో కి ఉంటాయి . ఇలా మందమయిన పట్టి కలికి వేయడం ద్వార వెంటనే వేడిని తీసేస్తుంది . కంట్లో స్పోటికం రాకుండా కాపాడుతుంది . ఇంట్లో ఎవరికయినా ఒకటి లేదా రెండు పొక్కులు రాగానే వెంటనే అరికాలకి గోరింటాకు (ప్యాకెట్ లో దొరికేది కాదు ) పట్టి వేయడం వల్ల కంట్లో అమ్మవారు రాకుండా కాపాడుతుంది .

కంటి మీద చేయి పెట్టి కింద రెండు మంత్రాలూ నిత్యం పటించడం వలన కళ్ళు పోవు .

" క్రీం అచ్యుతానంద గోవింద "

" చక్షుర్మేదేహి అక్షిబ్యాం "


సూర్య భగవానుడికి నమసకరించడం
సౌర్య మంత్రాల తో సూర్యుడికి అభిషేకం
చక్షు ఉపనిషద్ చదవడం
బంగారం (అర లేదా గ్రాం ) గరుడ పక్షి చేయించి నీలం కళ్ళు పెట్టి దానం ఇవాలి .
శివుడికి అభిషేకం
సీతలశ్తకమ్ చదవటం వలన ఇలాంటి వాటినుంచి రక్షిస్తుంది .
గంధం జాగ్రత గ రాస్తూ కూడా పైన చెపిన మంత్రాలూ చదవటం .