పిత్రుపక్షాలు అంటే ఏమిటి ? ఎం చేయాలి ?


భాద్రపదమాసం పౌర్ణిమ తెల్లవారి మొదలుకొని భాద్రపద బహుళ అమావాస్య వరకు (పెద్దల అమావాస్య అని కూడా అంటారు) పిత్రుపక్షాలు (పక్షం అంటే 15 రోజులు). ఈ 15 రోజులు పెద్దలందరికీ శ్రాద్ధ కర్మలు చేయాలి.

మాములుగా పెద్దలు ఏ నెలలో, ఆ తిధి లో చనిపోతే మల్లి సంవత్సరం ఆ తిధి లో చేస్తారు. అది చేస్తూనే ఈ పితృ పక్షాలలో కూడా చేయాలి. మాసం అవసరం లేదు కానీ ఆ తిధి లో చేయాలి. పూర్వకాలం లో అయితే ఈ 15 రోజులు, రోజు చేసే వారు. కానీ కలమనల్ని అనుసరించి కేవలం అ తిధి రోజు చేస్తే సరిపోతుంది . పెద్దలు అమ్మ , నాన్న , అన్నయ , వదిన ఎవరి తిధి అయితే వాళ తిధి రోజు చెయలి. అందరిది కలిపి ఒకే రోజు చేయడానికి వీలులెధు. అది దోషం . మాములు గతించిన వారి తిధి లో చేసిన , మల్లి ఈ పితృ పక్షాలలో కచితంగా చేయాలి.

ఒక 80 ఎల్లా తాతగారు పోయారు , 50 ఎలా కొడుకు ఉంటాడు , తనకి 30 ఎలా కొడుకు ఉంటాడు తిన పిల్లలికి పుట్టెంటుకలు , అన్న ప్రాసన, గృహ ప్రవేశం అలాంటివి చేసుకోవచు. ఎవరు కర్మ చేసారో వాలు మాత్రమే చేయకూడదు. చనిపోయిన వ్యక్తీ కూతురు అని కార్యక్రమాలు చేసుకోవచు. పిట్ల మీద కుర్చువడం, కన్యాదానం చేసుకోవచు , పోయిన తాత గారి చెల్లెలు ఉంది తను అని సుబకర్యాలు చేసుకోవచు.

తల్లి తండ్రులు పోయిన తరువాత, ఆ సంవత్సరం కన్యాదానం చేయవచా ?
చేయవచ్చు , అల చేయటం వలన చనిపోయిన వారికీ కన్య దానం చేసిన ఫలితం లబిస్తుంది. పెళ్లి లో కూడా నాంది శ్రాద్ధం ఉంటుంది . అల చేసినప్పుడు పెద్దలు వచ్చి అసీర్వదిస్థరు.

కర్మ చేసిన వారికీ సంవత్సరం వరకు ఎటి సూతకం ఉంటుంది. వారు ఎలాంటి సుబకార్యాలు, కంకణం కట్టుకుని చేసే కార్యక్రమాలు కానీ , గుడికి వెళ్ళటం కానీ చేయకూడదు. పిన్ని బాబాయి , చిన్న నానా , పెద్ద నాన్న పోతే కర్మ చేయని వాళ్ళకి ఏటి సూతకం ఉండదు.

కర్మ చేసిన వారు దీపారాధన , నైవేద్యం పెట్టవచున?
అన్నీ కార్యక్రమాలు అయిపోయిన తరువాత 12 వ రోజు దీపం పెట్టిస్తారు. అప్పటినుంచి ఇంట్లో నిత్య పూజ చేయవచు. నిత్య చేసుకునే పూజ, జపం , పారాయణం చేసుకోవచు. కానీ బీజ అక్షరాలు తో కుంకుమ పూజ అవి చేయకూడదు .


గయా ప్రయాగలో శ్రాద్ధ చేసిన ఫలితం రావళి అంటే పిత్రుపక్షం లో వచ్చే భరణి నక్షత్రం రోజున చేయాలి. శుక్ర వారం రోజున , ఏకాదశి రోజున చేయకూడదు. సన్యసించిన వారికి మాత్రం ద్వాదశి తిధి రోజున చేయాలి.