సీమంతంలో గాజులు తోడిగేదేందుకు ?

ఏ శుభకార్యములో లేని విధంగా సీమంతం
సమయములో గర్భినికి అందరు గాజులు తొడుగుతారు
. ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను
కనాలని ఆశిర్వాదిస్తారు . అలా గాజులు తొడిగే
కార్యములో చక్కని పరమార్థం దాగుంది
. గర్భం ధరించిన స్రీ గర్భకోశం
మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.
అందుకే ఏడో నెలలో శుభకార్యము
చేస్తూ అయినవాళ్ళంత గాజులు తొడుగుతారు . చేతుల్లో
నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది
. అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం
ద్వార గర్భకోశంపై సరియైన ఒత్తిడి వచ్చి
సుఖప్రసవం జరుగుతుంది.(From__ భక్తి సమాచారం)