అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి?
ప్రతి రోజు సాయంత్రం / ప్రదోష కాలం లో అమ్మవారు , శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అంట. ఈ సమయమా లో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇన్స్టం అంట. అవి ఆర్ద్రనతకరి అని , అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరమ్.

కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి క్రుపకి పత్రులు కావచ్చు.
నవరాత్రి ద్వయం అంటే సేరనవరత్రులు ( దుస్సేర నవరాత్రి ) , వసంత నవరాత్రులు ( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.
వసత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇన్స్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేసవరే , స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు. శ్రీ రాముడకి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.
అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ?
కాలి , చండి , బాల, లలిత , దుర్గ అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది , కరుణిస్తుంది అని అనుమానం?
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది . మాత్రు రుపం , శాంతి రూపం , ఆకలి రూపం లో , జాతి రూపం లో , చైతన్య స్వరూపం , నిద్ర రూపం లో , దయా రూపం లో , బుద్ది రూపం లో కూడా అమ్మవారు ఉంది మానని నడిపిస్తుంది.
అమ్మవారిని ఏమి కూరుకోవాలి?
కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కొరతమ్. కానీ ఏది కోరిన మల్లి దాని వలన కలిగే సుకం అల్పం , క్షణికం . అది తీరగానె మల్లి ఇంకో కోరిక వస్తుంది. మరి ఏమి కోరాలి ? శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు , నాతో ఉండు" మోక్షం వద్దు , విద్య వద్దు , సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు , నాతో ఉండాలి. ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి , ఎప్పుడు కరునిస్తూ ఉండాలి , నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి నాయి కోరుకోవాలి.