కలిదోషనివారణకు ప్రతినిత్యం పఠించవలసిన శ్లోకములు.

 
ఇవి మీకు తెలిసినవే కావచ్చు... మీ పిల్లలకు తెలియజేసి వారిచేత కంఠస్థం చేయించండి.

(1) కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ; ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలినాశనం.
(2) శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన; ఇతీరయంతి యే నిత్యం న హి తాన్ బాధతే కలి:
(3) రామనాథ మహాదేవ మాం రక్ష కరుణానిధే; ఇతి య: సతతం బ్రూయాత్ కలినాసౌ న బాధ్యతే